ADB: పార్టీ బలోపేతం కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రుపేష్ రెడ్డి అన్నారు. నూతనంగా ఎన్నికైన జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లి రజినికాంత్ను యువజన కాంగ్రెస్ నాయకులతో కలిసి శుక్రవారం శాలువాతో ఘనంగా సత్కరించారు. నాయకులు విట్టల్ రెడ్డి, నాగరాజు, రాకేష్, రవి తదితరులున్నారు.