NZB: సిరికొండ మండలం రామడుగులో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవం కోసం శుక్రవారం విరాళాలు సేకరించారు. కమిటీ ఛైర్మన్ పురుషోత్తం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ ఛైర్మన్ గోపాల్ రూ. 20 వేలు, సర్పంచ్ వరలక్ష్మి రూ. 15 వేలు, రాజకిషన్, గంగాధర్ రూ. 11 వేల చొప్పున అందజేశారు.