PDPL: ధర్మారం మండలం పత్తిపాకలో యువశక్తి యూత్ సభ్యులు ఉగాది సందర్భంగా ఇంటింటికి కాషాయ జెండాలు పంపిణీ చేశారు. గ్రామస్తులందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హిందూ ధర్మం ప్రకారం ఉగాది పండుగ తెలుగు నూతన సంవత్సరానికి ప్రారంభమని తెలిపారు. యూత్ వ్యవస్థాపక అధ్యక్షుడు మహేష్, మందాల హరీష్, సభ్యులు పాల్గొన్నారు.