SRD: ఖేడ్ RTC బస్సు డిపోలో ఉద్యోగుల ఆధ్వర్యంలో శ్రీ పరాభవ తెలుగు సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. డిపో మేనేజర్ VVS సుబ్రహ్మణ్యం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేకంగా తయారు చేసిన ఉగాది పచ్చడిని ఉద్యోగులకు వితరణ చేశారు. ఈ ఏడాదిలో ఉద్యోగులందరూ సుఖశాంతులతో ఉండాలని డీఎం ఆకాంక్షించారు. ఇందులో AM(T) నర్సింలు, AE(M) శ్రీనివాసు ఉన్నారు.