SRD: నారాయణఖేడ్ పట్టణంలోని జుక్కల్ శివారులో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డులో నాఫెడ్ మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సంజీవరెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మద్దతు ధరను రైతులు లబ్ధి పొందాలని సూచించారు. ఇందులో ADA నూతన కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ తదితరులు ఉన్నారు.