KMR: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కామారెడ్డి ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తులో పారదర్శకత కీలకమన్నారు. CCTNSలో వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, ఎఫ్ఎఆర్ నుంచి ఛార్జ్ షీట్ వరకు తప్పుల్లేకుండా నమోదు చేయాలని సూచించారు.