NZB: అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా నాయకుడు సీహెచ్. రమేష్ పిలుపునిచ్చారు. సాలూరలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 20న జిల్లా కేంద్రంలోని కోటగల్లీ ఎన్.ఆర్ భవన్లో ఈ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.