ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. మూడు రోజులుగా కురుస్తున్న వడగళ్ల వర్షాలకు ఉష్ణోగ్రతలో వ్యత్యాసం ఏర్పడింది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. మోస్రా 33.9°C, ఎడపల్లి 33.1, నిజామాబాద్(సౌత్), పెర్కిట్ 32.9, కోటగిరి, మంచిప్ప 32.8, మేనూరు(మద్నూర్) 32.7, మదన్ పల్లి, గోపన్ పల్లి, NZB (నార్త్) 32.6, ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.