ADB: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ దీక్షాపరుల మహా సంకల్ప పాదయాత్ర గురువారం ప్రారంభం కానుంది. శంకర్ లొద్దిలో కొత్తపల్లి పీఠాధిపతి ప్రేమ్ సింగ్ మహారాజ్, మహారాష్ట్ర మంత్రి సంజయ్ రాథోడ్లు ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభిస్తారు. ఏటా మూడు నుంచి ఐదు వేల మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారన్నారు.