TPT: తిరుపతి కలెక్టరేట్లో నిర్వహించిన “దివ్యాంగ శక్తి” కార్యక్రమం అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి, ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు దివ్యాంగులతో కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సమస్యలను తెలుసుకుని, వారికి అందిస్తున్న సేవలపై చర్చించారు.