KMR: నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తైబజార్ వేలం పాట రేపు ఉదయం 10:30 గంటలకు గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం సర్పంచ్ ఆలే సుగుణమ్మ అధ్యక్షతనలో జరుగుతుంది. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అధికారులు కోరుతున్నారు.