TG: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 9 మందితో సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్గా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ను నియమించింది. సభ్యులుగా గ్రేహౌండ్స్ కమాండర్ రవీందర్ రెడ్డి.. షాద్ నగర్ డీసీపీ శిరీష్.. ఈగల్ డీఎస్పీలు బుచ్చయ్య, హరీష్ చంద్రారెడ్డి, మొయినాబాద్ ఎస్సై మల్లికార్జున ఉన్నారు.