ELR: ఉంగుటూరు మండలం కైకరం పంచాయతీ శివారు రామన్న గూడెం, వెంకట కృష్ణాపురం గ్రామాలలో నీటి సమస్య ను ఎంపీడీవో జీఆర్ మనోజ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో గ్రామస్థులతో మాట్లాడి నీటి సమస్య త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ అభివృద్ధి అధికారి సుమలత, తదితరులు పాల్గొన్నారు.