CTR: పుంగనూరు (M) మోదుగులపల్లి పెద్ద చెరువుకు హంద్రీనీవా ద్వారా కృష్ణ జనాలను విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాధవ రెడ్డి పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలతో కలిసి కృష్ణా జలాలకు పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు. ఈ చెరువు ఆయకట్టు కింద అనుకుని ఉన్న భూమి రైతులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.