ADB: ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రాజనీతి శాస్త్ర విభాగం అద్వర్యంలో మంగళవారం ఉట్నూర్ ITDA కార్యాలయాన్ని సందర్శించారు. ఆదివాసి గిరిజన విద్యార్థులకు ఉద్యోగ, ఉపాది అవకాశాలపై G.S.U.K (గిరిజన శిక్షణ ఉపాది కేంద్రం) అధికారి కె.నాగభూషణం, (J.D.M) డి. వినోద్ కుమార్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.