SRD: ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ‘వార్తా మిలాప్” పేరుతో జర్నలిస్టులకు శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రెండు రోజులపాటు జర్నలిస్టులకు శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని పీఐబీ అసిస్టెంట్ డైరెక్టర్ శృతి పాటిల్ తెలిపారు.