RR: చేవెళ్ల మండలం గొల్లగూడ గ్రామంలో ఈ నెల 22, 23న శ్రీ సాందీప అచల ఋషి పరిపూర్ణ గురు మందిర 52వ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గురు మందిర వ్యవస్థాపకులు దయానంద నాగుల వెంకటేశం, సర్పంచ్ నిర్మల నర్సింలు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పూజ కార్యక్రమాలకు హాజరుకావాలని ఆహ్వానించారు.