NLG: కనగల్ మండలం దర్వేశీపురం స్టేజీ వద్ద ఉన్న రేణుకా ఎల్లమ్మ ఆలయంలో 2026–27 సంవత్సరానికి తలనీలాలు, చీరలు, ఒడి బియ్యం సేకరణకు నేడు వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో నాగిరెడ్డి తెలిపారు. వేలంలో పాల్గొనేవారు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నల్గొండ బ్రాంచ్లో ఎల్లమ్మ దేవస్థానం దర్వేశీపురం పేరుతో డీడీ తీసి దేవస్థాన కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.