KMM: సత్తుపల్లి పట్టణంలో మున్సిపల్ చైర్ పర్సన్ రిహానా కమల్ భాష వార్డు కౌన్సిలర్ హకీమ్ ఆదివారం డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ వద్ద ముస్లిం సోదరులు నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరయ్యారు. శాంతి, సహనం, ప్రేమ వంటివి రంజాన్ మాసంలో వెల్లువిరుస్తాయని చైర్పర్సన్ తెలిపారు. మైనారిటీ ప్రజల కోసం ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని అన్నారు.