హనుమకొండ జిల్లా కాజిపేట మండలం అయోద్యపురం గ్రామంలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎదుట ఆదివారం రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో మహా దీక్షను చేపట్టారు. ప్రొ. కోదండరాం దీక్షలను ప్రాంభించారు. జేఎసీ కన్వీనర్ కొండ్ర నర్సింగరావు, కన్వీనర్ దేవులపల్లి రాఘవేంద్రరావుతో పాటు భూ నిర్వాసితులు పాల్గొన్నారు.