NLR: కోవూరు పట్టణంలోని ఒకటి, రెండు వార్డులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వార్డుల్లో పర్యటించి స్థానిక సమస్యలపై ప్రజలను ఆరా తీశారు. స్థానిక ప్రజలు చెప్పిన సమస్యను పరిష్కరిస్తూ వార్డుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.