శ్రీకాకుళంలోని మున్సిపల్ ఆఫీసులో నగరంలో జరుగుతున్న డ్రైనేజీ పనులు, మంచినీటి పైపులైన్లు పనుల పై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వార్డు ఎమినిటీస్, శానిటరీ అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ వార్డుల్లో ఎంతవరకు పనులు జరిగాయని రిపోర్టు రూపంగా చూపించాలని ప్రశ్నించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చేయకూడదు అన్నారు.