KMM: కూసుమంచి మండలంలోని జీళ్ళచెరువు ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులు పరీక్షలకు వెళ్ళేందుకు కాంగ్రెస్ నాయకులు పెండ్ర అంజయ్య, వజ్ర హాస్పిటల్ డాక్టర్ నాగరాజు కలిసి శనివారం ఆటోలు ఏర్పాటు చేశారు. పేద మధ్యతరగతి విద్యార్థులు పరీక్షలకు వెళ్ళేందుకు ఎలాంటి ఇబ్బందులు పడోద్దనే ఆలోచనతో ఆటోలను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.