CTR: పలమనేరులోని 33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో మరమ్మతుల కారణంగా ఇవాళ పలమనేరు, పలమనేరు రూరల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ అర్జున ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. విద్యుత్ సరఫరా అంతరాయానికి విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.