BHPL: చిట్యాల మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన జన్నె సరయ్య నిషేధిత గుడుంబా విక్రయిస్తున్న సమాచారం మేరకు పోలీసులు ఆకస్మిక దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో నిందితుడి వద్ద 5 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు SI సతీష్ తెలిపారు. అక్రమంగా గుడుంబా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.