ప్రకాశం: టంగుటూరు మండలంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సబ్ స్టేషన్ మరమ్మత్తులు కారణంగా విద్యుత్తు నిలిపివేస్తున్నట్లు ఏఈ రామకృష్ణ తెలిపారు. టంగుటూరు టౌన్తోపాటు రాయివారిపాలెం, పసుపు కుదురు, అనంతవరం, ఆలకూరపాడు, వెలగపూడి, తాళ్లపాలెం, గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ తెలిపారు.