GNTR: అన్నదాత సుఖీభవా-పీఎం కిసాన్ 2025-26 మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలోని సాయికృష్ణ కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్విహించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొని, వర్చువల్గా వీక్షించారు.