MNCL: లక్షెట్టిపేట మండలంలోని హనుమంతపల్లికి చెందిన మారం సత్తయ్య కుటుంబ సభ్యులకు ఎస్బీఐ బ్యాంక్, జనరల్ ఇన్సూరెన్స్ అధికారులు రూ. 20 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. సత్తయ్యకు ఇటీవల విద్యుత్ షాక్తో కాలు, చెయ్యి దెబ్బతిన్నాయి. సత్తయ్య ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్లో ప్రమాద బీమా తీసుకోవడంతో సత్తయ్య కుటుంబ సభ్యులకు బ్యాంక్ అధికారులు చెక్కును అందజేశారు.