ELR: ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కొలుసు పార్థసారథి, కలెక్టర్ వెట్రిసెల్వి పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని వీక్షించారు. అలాగే రైతుల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు.