RR: ఉమ్మడి మియాపూర్ డివిజన్ల పరిధిలోని చెరువులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో, మక్త మహబూబ్ పేట ‘పెద్ద కుడి చెరువు’ పునరుద్ధరణ పనులను తాజా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మల్లిగవాడ్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి పరిశీలించారు. MLA గాంధీ సహకారంతో, CSR నిధులతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు.