VZM: జిల్లా కేంద్రంలోని తోటపాలెం స్వర్గధామం సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. స్థానికుల సమాచారం ప్రకారం మోహన్ అనే వ్యక్తి తన ఇంటి రెండో అంతస్తులో అచేతన స్థితిలో కనిపించాడు. ఒంటిపై బట్టలు లేకుండా, రక్తపు మరకలు ఉన్నట్లు తెలిసింది. మోహన్ ప్రతిరోజూ ఒంటరిగానే ఇంటికి వస్తుండేవాడని స్థానికులు చెబుతున్నారు.