TG: గ్యాస్ ఏజెన్సీలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ‘గ్యాస్ బ్లాక్ చేస్తే ఏజెన్సీలు రద్దు చేస్తాం. డొమెస్టిక్ గ్యాస్కు ఇబ్బంది లేదు. కమర్షియల్ సిలిండర్లకు మాత్రమే కొరత ఉంది. రేపు గ్యాస్ కంపెనీలతో సమావేశమవుతాం. డిమాండ్.. సప్లైపై ఆరా తీస్తాము. గ్యాస్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటాం. ఎవరూ ఆందోళన చెందొద్దు’ అని సూచించారు.