MNCL: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాలలోని ప్రజాప్రతినిధులకు గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జైపూర్ మండలంలోని గ్రామ పంచాయతీల సర్పంచ్లు పాల్గొన్నారు. వేలాల సర్పంచ్ డేగ స్వప్నతో పాటు కుందారం, పౌనూరు, శెట్పల్లి, నర్వ, కాన్కూర్, తదితర గ్రామ పంచాయతీల సర్పంచ్లు శిక్షణకు హాజరయ్యారు.