MNCL: చెన్నూర్ పట్టణంలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. బుధవారం చెన్నూర్లో మాట్లాడుతూ.. బస్ డిపో భూ వివాదాన్ని త్వరగా పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. చెన్నూర్ నుంచి హైదరాబాద్కు ప్రస్తుతం నడిపిస్తున్న బస్సులకు అదనంగా మరొక బస్సు ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు.