MDCL: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా జేఎన్టీయూ యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాల లైబ్రరీలో బుక్స్ ఎగ్జిబిషన్ను VC కిషన్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు, డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి కలిసి పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని పెంపొందిస్తాయని వెల్లడించారు.