MNCL: జిల్లాలో పలువురు ఎస్సైలు బదిలీ అయ్యారు. నెన్నెల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కుందారం ప్రసాద్ను తాండూరు, CCRB రామగుండం నుంచి కె.మహేందరన్ను నెన్నెలకు బదిలీ చేశారు. భీమిని ఎస్సై విజయ్ కుమార్ను రామగుండంకు, ములుగు జిల్లా నుంచి కోటేశ్వర్ భీమిని పోలీస్ స్టేషన్కు బదిలీ చేస్తూ రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ఇవాళ ఉత్తర్వులు విడుదల చేశారు.