MHBD: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని తొర్రూరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రామ సహాయం కిషోర్ రెడ్డి, పీఎసీఎస్ ఛైర్మన్ కాకిరాల హరి ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి అధికంగా నిధులు మంజూరు చేసేందుకు కృషి చేయాలని కోరారు.