AP: మాజీ సీఎం జగన్ మహిళల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి సవిత విమర్శించారు. ‘మహిళా సాధికారత కోసం చంద్రబాబు పనిచేస్తున్నారు. వైసీపీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రాయలసీమ సాగునీటి గురించి మాట్లాడే నైతిక హక్కు.. వైసీపీ నేతలకు లేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.