NGKL: లింగాల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో, డాక్టర్ జయచంద్ర ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో సోమవారం అవుసలికుంట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక టీబీ వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ పెద్దలు రంగినేని శ్రీనివాసరావు సూచనల మేరకు, సర్పంచ్ కోడావత్ మంగమ్మ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.