NDL: కొత్తబురుజులో సీఎం చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వం కొత్తగా రూపొందించిన రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేయనున్నారు. అనంతరం రైతులు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశంపై పలు అంశాలపై చర్చించనున్నారు.