NRPT: టీ 20 వరల్డ్ కప్లో న్యూజిలాండ్ పై భారత క్రికెట్ జట్టు ఘన విజయం సాధించడం పట్ల రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం భారత క్రికెట్ జట్టు సమిష్టి కృషి, పట్టుదల, క్రీడా స్ఫూర్తికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.