SRD: భూ సేకరణను మరింత వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్లు మాధురి, విశాలాక్షి అధికార యంత్రాంగానికి ఆదేశించారు. శనివారం న్యాల్కల్ మండలం రుక్మాపూర్ తండాలో భూ నిర్వాసితులతో చర్చించారు. ముంగి తాండాలో 17, రుక్మాపూర్ తాండలో 10 చొప్పున హద్దురాళ్లను ఏర్పాటు చేశారు. ఏ ఒక్క భూనిర్వాసితులు నష్టపోకుండా అన్ని విధాల ఆదుకుంటామన్నారు. RDO దేవుజా ఉన్నారు.