WGL: ఎంజీఎం ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రవేశాలు, విధులకు సరిగా హాజరు కావడంలేదని రోగుల బంధువులు ఆరోపించారు. ఇట్టి సమస్య తెలియపరచడానికి సంబంధిత అధికారులకు వద్దకు వెళితే కార్యాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడం బాధాకరమని అన్నారు. ఇట్టి సమస్యపై వైద్య శాఖ మంత్రి స్పందించి రోగులకు న్యాయం చేయాలని ప్రజలు కోరారు.