VKB: రాష్ట్ర సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు కొడంగల్ మున్సిపాలిటీలో ప్రారంభమయ్యాయి. 12వ వార్డులో ఛైర్మన్ ప్రశాంత్, కమిషనర్ బలరాం నాయక్ మరుగు కాలువలు శుభ్రం చేస్తూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. నిర్ణీత కాలపరిమితిలో లక్ష్యాలు సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వారు తెలిపారు.