GNTR: వ్యవసాయంతో గ్రామీణ అభివృద్ధిలో మార్పు అనే అంశంపై రైతులకు వెబినార్ సందేశం, సమావేశం శుక్రవారం ఫిరంగిపురం–1 రైతు సేవా కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్. మోహన్రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి వివరించారు.