SRPT: మంత్రి ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి సంవత్సరీకం బుధవారం తిరుమలగిరి మండలం తాటిపాములలో జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, ఎమ్మెల్యే సామేలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు, మంత్రి కుటుంబాన్ని పరామర్శించారు.