SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు ఆదివారం వెల్లడించారు. టికెట్లు రూపేణ,విరాళాలు , ప్రసాదాలు రూపంలో రూ. 9.64 లక్షలు స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో K.N.V.D ప్రసాద్ తెలిపారు. కార్తీక మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారు అని తెలిపారు .