AP: 15వ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లును ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.
Tags :