RR: ఫరూఖ్ నగర్ మండల శివారులోని మహాత్మా జ్యోతిరావు పూలే సంక్షేమ బీసీ వెల్ఫేర్ వసతి గృహంలో చదువుకుంటున్న రాజు అనే విద్యార్థి గ్రామ శివారులో ఉన్న చెరువులో ఈత కొట్టడానికి వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలించి రాజు మృతదేహాన్ని వెలికితీసాయి. వసతి గృహ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే కుమారుడి ప్రాణం పోయిందని తల్లిదండ్రులు రోదిస్తున్నారు.