నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. సైన్యం సూచన మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సైన్యం ఆయనను ఒక రహస్య ప్రాంతానికి తరలించింది. అక్కడి నుంచి ఆయన దుబాయ్కు వెళ్లే అవకాశం ఉంది. అలాగే, ఈ సాయంత్రం కొత్త ప్రధానిని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.